Sunday, 19 July 2020

చైనా మెడ వంచేలా: సరిహద్దుల్లో భారత బ్రహ్మాస్త్రం: వైమానిక దళ కమాండర్ల కీలక భేటీ: 22 నుంచి

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద తరచూ వివాదాలను సృష్టిస్తూ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోన్న చైనా మెడ వంచేలా భారత్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకోబోతోంది. ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి భారత వైమానిక దళాధికారులు, కమాండర్లు రెండురోజుల పాటు సమావేశం కానున్నారు. ఈ నెల 22వ తేదీన దేశ రాజధాని వేదికగా ఈ భేటీ ఆరంభం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour