Sunday, 26 July 2020

గేట్ 2021 పరీక్షలో భారీ మార్పులు..బీఏ విద్యార్ధులకూ ఛాన్స్- బీటెక్ థర్డ్ ఇయర్ కూ...

కరోనా కారణంగా ప్రజా జీవనం అతలాకుతలం అవుతుండగా.. విద్యార్దుల చదువులు దాదాపు అటకెక్కాయి. ఇప్పుడు జాతీయ స్ధాయి కోర్సులు, ఉద్యోగాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష గేట్ లోనూ భారీ మార్పులు జరిగాయి. కరోనా కారణంగా విద్యార్ధులకు చదువుకునే అవకాశం లేకుండా పోవడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే గేట్ పరీక్షలో పలు మార్పులు చేస్తూ, సడలింపులతో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour