Wednesday, 1 July 2020

నీచానికి దిగజారిన చైనా: భారత్‌లో దాడులకు ఉగ్రవాదుల సాయం, 2వేల సైన్యంతో పాక్..

న్యూఢిల్లీ: సరిహద్దులో ఓ వైపు చైనా భారీ బలగాలను మోహరిస్తుంటే.. మరోవైపు దాయాది దేశం పాకిస్థాన్ కూడా భారత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సైనికులను తరలిస్తోంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే), గిల్గిత్ బల్టిస్థాన్ సరిహద్దులోకి రెండు బృందాలుగా సైనికులను మోహరిస్తోంది పాకిస్థాన్.  చైనా తోక జాడిస్తే అంతే.: ఆ 3 దేశాల నుంచి భారత్‌కు ఆయుధాలు, 27న రఫేల్ యుద్ధ విమానాలు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour