Tuesday, 28 July 2020

మళ్లీ అరలక్షకు టచ్ చేసేలా: వరుసగా ఆరో రోజు.. అదే ఉధృతి: 15 లక్షలకు చేరువగా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ స్థితిగతుల్లో ఎలాంటి మార్పూ కనిపించట్లేదు. కొద్దిరోజులుగా 50 వేలకు అటుఇటుగా నమోదవుతోన్న పాజిటివ్ కేసులు.. మరోసారి అదే రేంజ్‌లో రికార్డు అయ్యాయి. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే వస్తున్నాయి. మరోసారి అరలక్షకు చేరువ అయ్యేలా కొత్త కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 47,704
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour