Friday, 17 July 2020

ఒక్కొక్కరిపై 1.50 లక్షల అప్పు, తీసుకొస్తోన్న అప్పుపై శ్వేతపత్రం విడుదల చేయండి: భట్టి

సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైరయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. ఎఫ్ఆర్‌బీఎం 5 శాతం పెంచుతూ ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం తీసుకొచ్చారని గుర్తుచేశారు. బ్యాంక్ గ్యారెంటీ కోసం 90 శాతం నుంచి 200 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్ తీసుకొచ్చాచ్చార‌ని మండిపడ్డారు. దీంతో అప్పులు మాత్రం భారీగా పెరిగిపోతు ఉన్నాయని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour