Monday, 13 July 2020

102 కాదు, 25 మంది నాతో ఉన్నారు: గెహ్లట్ ప్రకటనపై సచిన్ పైలట్

రాజస్తాన్‌లో మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. బలబలాలపై అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్ రకరకాల వాదనలు కొనసాగిస్తున్నారు. గెహ్లట్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి 102 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని పేర్కొన్నారు. అయితే ఇది తప్పు అని.. తనతో 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారని పైలట్ తెలిపారు. వారు తనతోనే ఉన్నారని.. జైపూర్‌లో జరిగే సీఎల్పీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour