Saturday, 27 June 2020

Coronavirus: బజాజ్ బైక్ ల ఫ్యాక్టరీలో 140 మందికి కరోనా, ఇద్దరు మృతి, కంపెనీ మాత్రం క్లోజ్ కాదు !

న్యూఢిల్లీ/ ఔరంగాబాద్: భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజు వేల సంఖ్యలో పెరిగిపోతున్నది. భారతదేశంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించడంతో అన్ని పరిశ్రమలు, వ్యాపారలావాదేవీలు మూతపడ్డాయి. అయితే లాక్ డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా పరిశ్రమల కార్యకలాపాలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నియమాలు పాటించి పరిశ్రమలు, వ్యాపారలావాదేవీలు కొనసాగించడానికి అధికారులు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour