Monday, 15 June 2020

భారత్ - నేపాల్ సంబంధాలు అసాధారణమైనవి: రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: భారత్-నేపాల్ మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ - నేపాల్ దేశాల మధ్య బంధం రోటీ భేటీ లాంటిదని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఉత్తరాఖండ్ జన్ సంవేద్ వర్చూవల్ ర్యాలీలో మాట్లాడారు. భారత్-నేపాల్ దేశాల మధ్య సంబంధాలు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour