Wednesday, 10 June 2020

చిరంజీవిని టార్గెట్ చేసిన సాధినేని యామిని: జగన్ తో చిరు అండ్ టీమ్ భేటీ కేవలం వ్యాపార లావాదేవీలకే !!

బిజెపి మహిళా నాయకురాలు సాధినేని యామిని శర్మ సినీ పరిశ్రమ వర్గాలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా సీఎంతో భేటీ అయిన వాళ్ళు పక్కాగా వారి లావాదేవీలు మాట్లాడుకోవడానికి వచ్చారని సాధినేని యామిని ఆరోపిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ తో సినీ ప్రముఖులు భేటీ అవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆమె సినిమా హీరోలు నిజ జీవితంలో కనీసం మనుషుల్లా కూడా ప్రవర్తించటం లేదంటూ సాధినేని యామిని విమర్శించారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour