Saturday, 6 June 2020

వైఎస్ జగన్ బెస్ట్ ఫ్రెండ్, తమిళ నటుడు సూర్య తండ్రిపై కేసు పెట్టిన టీటీడీ: తర తమ భేదాల్లేవ్

తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తోన్న వారిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించేలా కనిపించట్లేదు. తిరుమల, శ్రీవారి ఆలయం, స్వామివారి దర్శనం, భక్తులకు కల్పిస్తోన్న వసతి సౌకర్యాల గురించి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తోన్న వారిపై కేసులను నమోదు చేస్తోంది. ఈ క్రమంలో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour