Wednesday, 3 June 2020

భారత్ రావాలనుకునే విదేశీయులకు గుడ్ న్యూస్.. నిబంధనలు సడలించిన కేంద్రం..

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం ఈ నిషేధాన్ని సడలించింది. విదేశాల నుంచి భారత్‌కు వచ్చేందుకు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌,ఇంజనీర్స్,వ్యాపారవేత్తలు,సాంకేతిక సిబ్బందికి అనుమతినిచ్చింది. వీరిని నాలుగు విభాగాలుగా విభజించిన కేంద్రం.. చార్టెడ్ విమానాలు లేదా కమర్షియల్ విమానాల్లో భారత్‌కు వచ్చేందుకు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour