Tuesday, 9 June 2020

డాక్టర్ అనితారాణి కేసులో ఏపీ సీఐడీ విచారణ - మహిళా కమిషన్లో సుమోటో కేసు

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అనితారాణి వైసీపీ నేతలు, అధికారులపై చేసిన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోంది. అనితా రాణి ఆరోపణల వెనుక ఎవరున్నారో తేల్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించగా.. అధికారులు ఇవాళ దర్యాప్తు ప్రారంభించారు. పెనుమూరు ఆస్పత్రికి వెళ్లిన అధికారులు స్ధానికంగా ఉన్న సిబ్బంది
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour