Monday, 15 June 2020

కరోనా పాజిటీవ్ వస్తే అసెంబ్లీకి రావొద్దు.!ఏపీలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలకు టెస్టులు.!

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరికొద్ది గంటంలో ప్రారంభం కాబోతున్న శాసన సభ సమావేశాలకు హాజరయ్యే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ సిబ్బందికి కరోనా వైరస్ పాజిటీవ్ పరీక్షలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది ఏపి ప్రభుత్వం. కరోనా పాజీటీవ్ లక్షణాలు కనిపిస్తే సదరు ప్రజాప్రతినిధిని ఏంచేయాలన్న అంశాన్ని కూడ నిర్ధారించింది
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour