Tuesday, 30 June 2020

రఘురామ కృష్ణంరాజుపై అనర్హత పిటిషన్ కు రంగం సిద్ధం ? ఈ చర్యతో అందరికీ వార్నింగ్ !!

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీపై ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న నేపథ్యంలో వైసిపి ఆయనపై అనర్హత వేటు వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది అని సమాచారం. రఘురామ వ్యవహారంపై చాలా సీరియస్ గా ఉన్న హై కమాండ్ ఆయనపై తీసుకునే చర్యలతో భవిష్యత్ లో ఇలా పార్టీపైనే విమర్శలు చెయ్యాలని చూసే వారికి ముందస్తు వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour