Wednesday, 24 June 2020

ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మృతి, విధులు నిర్వహిస్తుండగా అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

ఆంధప్రదేశ్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ మృతి చెందారు. బుధవారం హైకోర్టులో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు వచ్చింది. ఆయన కుప్పకూలిపోవడంతో హుటాహుటిన విజయవాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం ప్రాణాలు విడిచారు. విధులు నిర్వహిస్తున్న సమయంలోనే అతనికి గుండెపోటు వచ్చిందని సహచరులు తెలిపారు. రాజశేఖర్ మృతి పట్ల ఏపీ హైకోర్టు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour