Sunday, 28 June 2020

ఏపీలో కరోనా బారిన ఐఎఎస్‌లు: సీఎంఓలో కీలక అధికారికీ: జగన్ నేరుగా పర్యవేక్షించే శాఖలకు చీఫ్

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోంది. కొద్దిరోజుల కిందటి వరకూ అదుపులోనే ఉన్నట్టు కనిపించిన ఈ వైరస్.. ఇటీవలి కాలంలో రెక్కలు చాచింది. అత్యంత ప్రమాదకరంగా వ్యాపిస్తోంది. రోజూ వందల సంఖ్యలోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రత్యేకించి- లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన తరువాత పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. సామాన్యులనే
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour