Thursday, 18 June 2020

జమ్ముకాశ్మీర్ లో ఉగ్ర వేట .. మునాంద్ లో కొనసాగుతున్న ఎన్ కౌంటర్

భారతదేశానికి ఇప్పుడు దాయాదుల తో టెన్షన్ పట్టుకుంది.ఒక పక్క పాకిస్తాన్, మరోపక్క చైనాతో తలనొప్పులు ఫేస్ చేస్తున్న సమయంలోనే జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల అలజడి కలకలం రేపింది. నిత్యం ఎక్కడో ఒక చోట దాడులు చేయాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్న ఉగ్రవాదులకు భారత సైన్యం ఎప్పటికప్పుడు గట్టి సమాధానం ఇస్తుంది. వారి ప్రయత్నాలను భగ్నం చేస్తూ చెక్ పెడుతుంది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour