Monday, 22 June 2020

ఎట్టకేలకు ఒప్పుకున్న చైనా.. కమాండింగ్ ఆఫీసర్ చనిపోయాడని వెల్లడి.. సైనికుల సంఖ్యపై గోప్యత..

తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో గత వారం చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలో మనవాళ్లు 20 మంది చనిపోగా, మరో 76 మంది గాయపడ్డట్లు స్వయంగా ఆర్మీనే ప్రకటించినా.. చైనా వైపు ఎంత మంది చనిపోయారు, ఎంత మంది గాయపడ్డారనే విషయాన్ని మాత్రం ఆ దేశం దాచిపెడుతూ వచ్చింది. సరిహద్దులో ఉద్రిక్తతల నివారణ కోసం సోమవారం జరిగిన
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour