Wednesday, 10 June 2020

నిమ్మగడ్డ వైపే సుప్రీం మొగ్గు: హైకోర్టు తీర్పునకు సమర్థన: రాజ్యాంగంతో గేమ్స్ వద్దంటూ ఫైర్

అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పు పట్టింది. రాజ్యాంగ పదవులతో ఆడుకోవద్దంటూ నిప్పులు చెరిగింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలను చేసింది. హైకోర్టు తీర్పుపై
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour