Wednesday, 10 June 2020

అలా చేస్తే కరోనానే గెలుస్తుంది: లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆదేశాలపై అరవింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ: కరోనావైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను తొక్కిపెట్టేస్తున్న ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ ఆదేశాలను తాము పాటిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇది రాజకీయాలు చేసేందుకు, విభేదాలకు సమయం కాదని ఆయన అన్నారు. కరోనా సంక్షోభం: ఎన్95 మాస్కుల ధరలను 250శాతం పెంచేశారు!, పట్టని ప్రభుత్వాలు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour