Tuesday, 16 June 2020

గాల్వాన్ వ్యాలీ ఘటనపై యూఎన్ చీఫ్ ఆందోళన, సమన్వయం పాటించాలని సూచన..

తూర్పు లడాఖ్ వద్ద గల గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా-భారత్ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఘర్షణలో 20 మంది భారత జవాన్లు, చైనాకు చెందిన 43 మంది చనిపోయారు. ఘటనపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుదేశాలు సమన్వయం పాటించాలని మంగళవారం రాత్రి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour