Friday, 26 June 2020

కొత్తగూడెంలో విద్యార్థిని మృతిపై భగ్గు: అత్యాచారం, హత్యగా అనుమానాలు: రెండురోజులైనా

హైదరాబాద్: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో డిగ్రీ విద్యార్థిని దేవిక అనుమానాస్పద మృతి పట్ల స్థానికులు భగ్గుమంటున్నారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినదిస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ ఘటనపై నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఫర్ దేవిక పేరును ట్రెండ్ చేస్తున్నారు. దేవిక మరణాన్ని ప్రమాదంగా సృష్టించడానికి నిందితులు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపట్ల
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour