Monday, 29 June 2020

ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు తప్పిన ముప్పు: పల్టీలు కొట్టిన కాన్వాయ్ కారు

ముంబై: నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. శరద్ పవార్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తా పడింది. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్‌లోని పోలీస్ పైలట్ వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది. జీపు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour