Friday, 12 June 2020

సడెన్ షాకిచ్చిన కేసీఆర్... అనూహ్య తనిఖీ.. అధికారుల ఉరుకులు,పరుగులు...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మికంగా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. అధికారులకు,మీడియాకు సమాచారం ఇవ్వకుండానే ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు. సీఎం అనూహ్య తనిఖీలతో అధికారులు ఉరుకులు,పరుగులు పెట్టారు. దాదాపు 45 నిమిషాల పాటు ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన కేసీఆర్.. అధికారులకు పలు కీలక సలహాలు,సూచనలిచ్చారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour