Thursday, 25 June 2020

అచ్చెన్న కుటుంబానికి పరామర్శ... లోకేష్ శ్రీకాకుళం టూర్ ..ఈ సారి ఏం జరుగుతుందో !!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు , మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి,విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అచ్చెన్నాయుడు ప్రాణాలకు ప్రమాదం ఉందని టిడిపి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour