Friday, 5 June 2020

పంచ భూతాలను కాపాడుకుందాం అంటున్న పవన్ కళ్యాణ్.. పర్యావరణాన్ని కాపాడే వారేరి ?

మానవజాతి సౌభాగ్యానికి పర్యావరణమే మూలమని,అలాంటి పర్యావరణ పరిరక్షణ అవసరమని పర్యావరణ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మానవాళికి పిలుపునిచ్చారు. పంచభూతాలను కాపాడుకుందామని పవన్ పేర్కొన్నారు. కానీ పర్యావరణ పరిరక్షణకు అటు ప్రజలు,ఇటు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్నది అసలు ప్రశ్న. పర్యావరణ పరిరక్షణా దినం సందర్భంగా ఎందరు పర్యావరణ ప్రాధాన్యత చెప్పినా , కాపాడాల్సిన అవసరం చెప్పినా ప్రజల్లో మార్పు మాత్రం కనిపించటం లేదు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour