Monday, 8 June 2020

మాస్కులు ధరించకుంటే క్వారంటైన్ కే .. ఏపీలో తీవ్ర చర్యల దిశగా అధికార యంత్రాంగం

ఏపీలో కరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులను ఇచ్చి జనజీవనం నార్మల్ అయ్యేలాగా ప్రయత్నాలు చేస్తుంది. అదే సమయంలో ప్రజలను తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాస్కులు ధరించి బయటకు రావాలని సూచిస్తోంది.అయితే ప్రభుత్వ సూచనలు పట్టించుకోని జనంఇష్టారాజ్యంగా తిరుగుతుండడంతో ఏపీ సర్కార్ తీవ్ర చర్యలకు నడుం బిగించింది.  ఏపీ సచివాలయంలో కరోనా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour