Tuesday, 16 June 2020

సరిహద్దులో చైనా కిరాతకం గుర్తుందా? గొర్రెలమంద, పొగమంచు మాటున కాల్పులు.. మళ్లీ ఇన్నాళ్లకు మరణాలు..

భారత్-చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత చివరికి రక్తపాతానికి దారితీసింది. తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణలో రెండు వర్గాలు రక్తాలొచ్చేలా కొట్టుకున్నాయి. ఈ ఘర్షణలో మనవైపు ఓ కల్నల్ స్థాయి అధికారి, ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, చైనా వైపు కూడా కనీసం ఐదుగురు చనిపోయి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour