Tuesday, 2 June 2020

కరోనా పీక్ దశకు మనం చాలా దూరం, ప్రపంచం కంటే ఎంతో మెరుగు: కేంద్రం స్పష్టత

న్యూఢిల్లీ: ముందుగా తీసుకున్న జాగ్రత్తల వల్లే కరోనా ప్రభావిత ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో మెరుగైన స్థితిలోనే ఉందని కేంద్రం వెల్లడించింది. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ శాస్త్రవేత్త నివేదిక గుప్తా వైరస్ పరిస్థితిపై మీడియాకు వివరించారు. మొత్తం కేసుల సంఖ్యను బట్టి కరోనావైరస్ పరంగా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour