Tuesday, 30 June 2020

రఘురామ కృష్ణంరాజు తేడా.. మనిషే కాదు : తణుకు ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం పెను దుమారంగా మారింది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ లో వేటు వేసే దిశగా వైసిపి పావులు కదుపుతోంది.అయినా సరే రఘురామకృష్ణంరాజు మాత్రం తనదైన శైలిలో వైసీపీ నేతలకు దీటుగా సమాధానం చెబుతున్నారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour