Saturday, 20 June 2020

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే..?: సీపీఎస్ సర్వే రిపోర్ట్స్: అమరావతి పరిధిలో వైసీపీపై

అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంటుందనే అంశంపై సాధారణంగా ఆసక్తి ఏర్పడుతుంటుంది. అధికారాన్ని అందుకున్న పార్టీకి ఏడాది గడువును కూడా ఇస్తుంటారు రాజకీయ ప్రత్యర్థులు. పరిపాలనపై అవగాహన తెచ్చుకోవడానికి అధికార పార్టీకి ఆ మాత్రం గడువు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోన్న వ్యవహారమే. ఈ ఏడాది
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour