Tuesday, 16 June 2020

అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లుల ఆమోదం- రేపు మండలికి...

ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లులను అసెంబ్లీ మరోసారి ఆమోదించింది. గతంలో ఇవే బిల్లులను సుదీర్ఘంగా చర్చించి ఆమోదించినందున, ఈసారి ఎలాంటి చర్చ లేకుండానే వీటికి ఆమోద ముద్ర వేసింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంతకు మందు గవర్నర్ ప్రసంగం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour