Thursday, 11 June 2020

రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ ..స్టే వచ్చినంత మాత్రాన అన్యాయం గెలిచినట్టు కాదు : సోషల్ మీడియాలో పోస్ట్

కాంగ్రెస్ పార్టీ నేత, ఫైర్ బ్రాండ్ మల్కాజిగిరి ఎంపీ,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జన్వాడ ఫాంహౌస్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ కు హైకోర్టు స్టే ఇవ్వడంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రభుత్వ అవినీతిని నిలదీస్తున్నందుకు, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు తనను నిర్బంధానికి గురి చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక సోషల్ మీడియా వేదికగా స్పందించిన రేవంత్ రెడ్డి స్టే వచ్చినంత మాత్రాన అన్యాయం గెలిచినట్టు కాదన్నారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour