Thursday, 25 June 2020

ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

ఏపీ రాజకీయాల్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్సీగా రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న డొక్కా మాణిక్య వరప్రసాద్ నేడు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . ఇక దీంతో ఆయన స్థానం ఆయనకే దక్కినట్టు అయ్యింది . ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరును ఖ‌రారు చేసింది వైసీపీ అధిష్టానం. అనూహ్యంగా ఈ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour