Friday, 19 June 2020

జవాన్ల త్యాగం వృథా కాదు...ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదొర్కొనే సత్తా ఉంది: భదౌరియా

హైదరాబాదు: చైనా ఆగడాలు ఎంతో కాలం సాగవని హెచ్చరించారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియా. ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హైదరాబాదులోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెప్పిన భదౌరియా...
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour