Wednesday, 17 June 2020

చైనాకు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్.. ఘర్షణలపై తొలిసారి.. సీఎంలతో కాన్ఫరెన్స్‌.. జవాన్లకు నివాళి..

రాళ్లు, ఇనుప కంచెలు చుట్టిన కర్రలతో అతికిరాతకంగా భారత సైనికులను హతమార్చిన చైనా దురాగతాలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి పెదవివిప్పారు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి దాదాపు రెండు నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతకు కొనసాగింపుగా సోమవారం గాల్వాన్ లోయలో రెండు దేశాల సైనికులు ఘర్షణకు దిగడం, గాల్వాన్ లోయ తమదేనంటూ చైనా సార్వభౌమాధికారాన్ని ప్రకటించడం, దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour