Friday, 5 June 2020

భాగ్యనగరంలో భవన నిర్మాణ కార్మికుల కొరత, ప్లైట్ టికెట్, జీతం పెంపు, కంపెనీల ఆఫర్లు..

లాక్‌డౌన్ 5.0తో నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. అయితే ఇంతకుముందే భవన నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగే భవన నిర్మాణాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలే ఎక్కువ. అయితే లాక్ డౌన్ వల్ల వారంతా పనిలేక ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కూలీల కొరత స్పష్టంగా కనిపిస్తోంది
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour