Tuesday, 2 June 2020

ఓ అడుగు వెనక్కి వేసిన సర్కార్: నిమ్మగడ్డ తీర్పుపై స్టే పిటీషన్ ఉపసంహరణ: కేంద్రం జోక్యమా?

అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం ఓ అడుగు వెనక్కి వేసింది. సై అంటే సై అనేలా సాగిన న్యాయపరమైన పోరులో జగన్ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour