Sunday, 7 June 2020

ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా: అప్రమత్తమైన కాంగ్రెస్, రిసార్టులకు మిగితా ఎమ్మెల్యేలు

అహ్మదాబాద్: జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగలడంతో అప్రమత్తమైంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలందర్నీ శనివారం రిసార్టులకు తరలించింది. కాంగ్రెస్ పార్టీకి జూన్ 3న
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour