Thursday, 18 June 2020

ఆంక్షలతో ఆపలేం.!ఎవరి ఖర్మకు వారే బాద్యులు.!కరోనా పట్ల ప్రధాని వ్యాఖ్యల వెనక ఆంతర్యం అదేనా?

ఢిల్లీ/హైదరాబాద్ : గురువు ఎప్పుడూ యుధ్దం చేయడు. యుధ్దం చేయడంలోని మెలకువలను మాత్రమే బోధిస్తాడు. అవి ఎంత ఎక్కువ మెదడుకు ఎక్కితే యుద్దంలో ఆ మేరకు విజయాన్ని చేజిక్కించుకుంటారు యుద్ద ప్రవీణులు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ముందు జాగ్రత్తలు తీసుకుని కరోనాను తరిమేయాల్సిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం విస్మయానికి గురిచేసే నిర్ణయం తీసుకుంది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour