Sunday, 7 June 2020

అయ్యప్పస్వామి భక్తులకు శుభవార్త: శబరిమల ఆలయ తలుపులు తెరచుకోనున్నాయ్..కానీ!

తిరువనంతపురం: ఏటా కోట్లాదిమంది భక్తులు దర్శించుకునే శబరిమల అయ్యప్పస్వామి ఆలయం తలుపులు తెరచుకోబోతున్నాయి. ఈ నెల 14వ తేదీన మణికంఠుడి ఆలయాన్ని భక్తుల సందర్శన కోసం తెరవబోతున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అయ్యప్పుడి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా వైరస్ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆలయంలో భౌతికదూరాన్ని పాటించడం, మాస్కులను ధరించడం తప్పదని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour