Monday, 1 June 2020

మెడికో, పోలీసులకు కూడా వైరస్, మరింత అప్రమత్తంగా ఉండాలంటున్న గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాష్ట్రంలో కరోన కరాళ నృత్యం చేస్తోంది. ఆదివారం ఒక్కరోజే 199 పాజిటివ్ కేసులు నమోదడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ప్రజలు భయపడొద్దని, మరింత అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కోరారు. ఈ మేరకు ఆమె సోమవారం ట్వీట్ చేశారు. ఇదివరకు లాగానే మాస్క్ ధరించి, భౌతికదూరం పాటిస్తూ.. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour