Tuesday, 16 June 2020

AP budget 2020 : 2.24 లక్షల కోట్లు.. బడ్జెట్ ఘనమే.. మరి ఆదాయం? క్లారిటీ ఇవ్వని వైసీపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిగానూ 2020- 21 బడ్జెట్ ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు శాసనసభలో ప్రవేశపెట్టారు. 2,24,798.18 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన బుగ్గన , మొత్తం రెవెన్యూ వ్యయం అంచనా రూ 1,80,392.65 కోట్లుగా తేల్చారు. ఇక గతేడాది రెవెన్యూ వ్యయం విషయానికి వస్తే రూ.1,37,518.07 కోట్లు మాత్రమే. ఇక ఈ ఏడాది
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour