Monday, 15 June 2020

ఏపీలో జూలై 6న ఎమ్మెల్సీ ఎన్నిక - మండలి రద్దు పెండింగ్ లో ఉన్నా- వైసీపీ అభ్యర్ధిగా డొక్కా ?

ఏపీలో శాసన మండలి ఎన్నికల నగారా మోగింది. మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామాతో ఖాళీ అయిన స్ధానానికి ఆరునెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. శాసనసభ్యుల కోటాలో ఖాళీ అయిన ఈ స్ధానం కోసం పోటీలో ఉండే అభ్యర్ధులను ఎమ్మెల్యేలే ఎన్నుకోవాల్సి ఉంటుంది. జూలై 6న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour