Monday, 29 June 2020

చైనాకు దిమ్మదిరిగే షాకిచ్చిన భారత్: టిక్‌టాక్, హలో, యూసీ సహా 59 యాప్‌ల నిషేధం

న్యూఢిల్లీ: సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు భారత్ భారీ షాకిచ్చింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 చైనా యాప్‌లను భారతదేశంలో నిసేధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. చైనా కేంద్రంగా తయారైన టిక్‌టాక్, హలో, యూసీ బ్రౌజర్, ఎంఐ వీడియో కాల్ సహా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour