Saturday, 13 June 2020

59 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు: వీరంతా వృత్తి నిపుణులే, 41 శాతం మందికే కొలువులు...

అసలే ఆర్థిక మాంద్యంతో ఉద్యోగులు బిక్కుబికుమంటున్న సమయంలో.. కరోనా కాటేస్తోంది.వైరస్ విజృంభణతో ప్రపంచంలో అన్నీరంగాలు కుదేలైపోయాయి. కొత్త ప్రాజెక్టులు లేక, చేతిలో పని లేక కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగులను తీసి వేస్తున్నాయి. ఇక జీతాల్లో కోత గురించి అయితే చెప్పక్కర్లేదు. కరోనా వైరస్ వల్ల వందేభారత్ మిషన్ ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకొచ్చారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour