Thursday, 18 June 2020

352 పాజిటివ్ కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలోనే 302, ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్కరోజు 352 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6 వేల 27కి చేరింది. సోమ, మంగళవారాల్లో 200 పైచిలుకు పాజిటివ్ కేసులు రికార్డు కాగా.. గురువారం ఆ సంఖ్య 300 మార్కు దాటడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు చేస్తలేరనే
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour