Wednesday, 17 June 2020

ఇండో-చైనా బోర్డర్ టెన్షన్స్.. ఘర్షణల్లో అమరులైన 20 మంది భారత జవాన్లు వీరే..

భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో ఇరు దేశాల సైన్యం మధ్య తలెత్తిన ఘర్షణల్లో అమరులైన భారతీయ సైనికుల పేర్లను ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. మొదట కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ సహా మరో ఇద్దరు సైనికులు మృతి చెందినట్టు మంగళవారం(జూన్ 16) ఉదయం ఆర్మీ వెల్లడించింది. కానీ మొత్తం 20 మంది చనిపోయినట్టు సాయంత్రానికి మరో ప్రకటన విడుదల
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour