Friday, 26 June 2020

1993 ముంబై వరుస పేలుళ్ల దోషి యుసుఫ్ మెమన్ మృతి

ముంబై: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యూసుఫ్ మెమన్ శుక్రవారం జైలులో మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాసిక్ జైలులో శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అతడు గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. అయితే, యూసుఫ్ ఎలా మరణించాడనే విషయాన్ని మాత్రం అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ముంబైలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అయిన టైగర్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour