Thursday, 11 June 2020

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. బాబు-లోకేశ్‌కు సీబీఐ ఉచ్చు.. మహిళలకు శుభవార్త.. 16 నుంచి అసెంబ్లీ..

ఇటీవలే ఏడాది పాలన పూర్తిచేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇచ్చిన హామీల్లో 90 శాతానికిపైగా నెరవేర్చామని అంటూనే.. కొత్తగా మరెన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలు కీలక అంశాల్లో కోర్టుల నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ.. రెండో ఏడాదిలో ఆయన ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళతారనేది చర్చనీయాంశమైంది. దీనికి సమాధానాలుగా తాజా కేబినెట్ సమావేశం నుంచి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour